తెలంగాణలో ప్రజల సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజావాణి కార్యక్రమాన్ని ఇకపై రెవెన్యూ డివిజన్ స్థాయికి విస్తరించాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ మేరకు కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని సూచించారు.

ఆర్టికల్ కంటెంట్ లోడ్ అవుతోంది...
Trending Now



